- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతిభ ఆధారంగానే 'కేజీబీవీ'ల్లో పోస్టుల భర్తీ.. మంత్రి లోకేష్
by Geesa Chandu |
పాఠశాల విద్యాశాఖ ఉన్నత అధికారులతో మంత్రి నారా లోకేష్ అత్యున్నత సమావేశం జరిపారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యకు సంబంధించి ఏపీ మోడల్ రూపకల్పనకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ ఉన్నతాధికారులను ఆదేశించారు.

X
దిశ, వెబ్ డెస్క్: పాఠశాల విద్యాశాఖ ఉన్నత అధికారులతో మంత్రి నారా లోకేష్ అత్యున్నత సమావేశం జరిపారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యకు సంబంధించి ఏపీ మోడల్ రూపకల్పనకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే గురుపూజోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి.. వారికి సత్కారం కూడా చేయనున్నట్టు మంత్రి లోకేష్ ఈ సందర్భంగా అధికారులతో జరిపిన ఉన్నత సమీక్షా సమావేశంలో తెలిపారు.
Next Story






