- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భూమనపై చర్యలకు సిద్ధం
by Anil Sikha |

X
దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిపై చర్యలు తీసుకునేందుకు టీటీడీ సిద్ధమైంది.ఈ మేరకు ఆయనపై ఫిర్యాదు నమోదు అయింది. టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్రెడ్డి ఎస్పీ హర్షవర్ధనరావుకు ఫిర్యాదు చేశారు. గోశాలను గోవధశాలగా మార్చారంటూ భూమన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలు చేసిన కరుణాకరరెడ్డిపై కేసు నమోదు చేయాలని లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో 100గోవులు మరణించాయని కరుణాకరరెడ్డి ఆరోపించారు
Next Story