- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చల్లటి కబురు.. రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు
by Dishanational2 |
X
దిశ, వెబ్డెస్క్ : నిన్నటి వరకు వడగాలులు, మండుటెండలతో అల్లాడిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు అనకాపల్లి, కృష్ణా జిల్లా, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణ రైతులు నైరుతి రుతుపవనాల కోసం ఎదురు చూస్తున్నారు.కాగా, ఈరోజు రాత్రి లేదా, రేపు ఉదయం నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకుతాయని, వాతావరణ విభాగం తెలిపింది.
Also Read..
Next Story