- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ వాసులకు చల్లని కబురు.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
by Naga Rani Yarlagadda |
నాలుగైదు రోజులుగా మండుటెండలతో, ఉక్కపోతతో అల్లాడుతున్న ఏపీ వాసులకు వాతావరణశాఖ (APSDMA) చల్లని కబురు చెప్పింది.

X
దిశ, వెబ్డెస్క్: నాలుగైదు రోజులుగా మండుటెండలతో, ఉక్కపోతతో అల్లాడుతున్న ఏపీ వాసులకు వాతావరణశాఖ (APSDMA) చల్లని కబురు చెప్పింది. ఆదివారం సాయంత్రం కాకినాడ, అనకాపల్లి, వైజాగ్ ఔట్సకిర్ట్స్ , విజయనగరం, పార్వతీపురం, అరకు, శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ, చిత్తూరు, అనంతపురం, కర్నూల్, కడప, ప్రకాశం, నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మిగతా జిల్లాల్లో మాత్రం.. ఆదివారం ఉక్కపోతతో పాటు ఉష్ణోగ్రతలు గరిష్టంగా 40-41 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణమధ్య మహారాష్ట్ర నుంచి కోస్తాంధ్ర వరకూ ద్రోణి విస్తరించి ఉన్న కారణంగానే ఉక్కపోత, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వివరించింది.
Next Story






