- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో ఆ రైల్వే డివిజన్ ఏర్పాటు సాధ్యంకాదు: రైల్వే బోర్డు సంచలన నిర్ణయం
by Vemula.Srinu Prasad |
తిరుపతిలో నూతన రైల్వే డివిజన్ ఏర్పాటు డిమాండ్ పై రైల్వే బోర్డు స్పందించింది....

X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో నూతన రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఎన్నోసార్లు రైల్వే బోర్టుకు వివరించారు. పార్లమెంట్ లోనూ వినిపించారు. తిరుపతి డివిజన్ ఏర్పాటుపై చిత్తూరు వైసీపీ ఎంపీ గురుమూర్తి సైతం డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్ స్పందించారు. ఎంపీ గురుమూర్తికి లేఖ రాశారు. తిరుపతిలో నూతన రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. కొత్త డివిజన్ ఏర్పాటుకు పిజిబిలిటీ లేదన్నారు. గతంలో కొన్ని కమిటీ ఈ విషయాన్ని పరిశీలించినప్పటికీ సిఫార్సు చేయలేదని రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్ తెలిపారు.
Next Story






