- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Prakasam: చెట్టుపై పిడుగు...ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు
by Disha Web Desk 16 |
X
దిశ, ఎర్రగొండపాలెం: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గొల్లవిడిపి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు రైతు పోలు వెంకటేశ్వర్లు మృతి చెందారు, మరో ఇద్దరు స్పృహ తప్పి పడిపోయారు. వారు పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా వర్షం పడుతుందని చెట్టు కిందికి వెళ్లారు. ఆ సమయంలో పిడుగు పడటంతో ఘటన జరిగింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story