- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మంత్రి సమక్షంలో ఇజ్రాయిల్ పేట ఆర్చి వివాదానికి తెర
by Disha Web Desk 16 |
X
దిశ, ఎర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం ఇజ్రాయిల్ పేట ముఖద్వారా నిర్మాణం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. గత ఆదివారం అర్ధరాత్రి ఇరువర్గాలు రాళ్ల దాడి చేసుకున్నాయి. దీంతో కొందరికి గాయాలయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం ఎర్రగొండపాలెం వీధులలో సహారా కాశారు. అనంతరం ఎమ్మార్వో రవీందర్ 144 సెక్షన్ అమలు చేసి పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బెటాలియన్తో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం మంత్రి ఆదిమూలపు సురేష్ సమక్షంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇరుపక్షాలు రాజీ కుదుర్చుకున్నాయి. ఇక ఎప్పటికీ అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఒప్పందం చేసుకున్నారు. దీంతో ఈ సమస్య సమసిపోయింది.
Next Story