ప్రకాశం జిల్లా కకావికలం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-29 09:23:35  IST  )

ఉమ్మడి ప్రకాశం జిల్లాను మొంథా తుపాను కకావికలం చేసింది...

ప్రకాశం జిల్లా కకావికలం
X

దిశ, వెబ్ డెస్క్: మొంథా తుపాను(Cyclone Montha) ప్రభావం రాష్ట్రంపై భారీగా పడింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాను మొంథా తుపాను కకావికలం చేసింది.. మార్కాపురం, కొండేపల్లి, తిప్పయ్యపాలెంలో కురిసిన వర్షాలకు గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరింది... పొదిలి మండలం మాదిరెడ్డిపాలెంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నేతపాలెంలో పలు ఇళ్లులు కూలిపోయాయి. స్వల్ప గాయాలు పలువురు భారీ ప్రమాదాల నుంచి బయటపడ్డారు. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరింది. పంటలు సైతం నీటిలో మునిగిపోయాయి.

READ MORE .....

మొంథా తుఫాను దెబ్బతో నష్టపోయిన ఆక్వా రైతులు

Next Story