- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Deputy CM:‘రియల్ హీరో ఆయనే’.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ(Delhi)లో జరిగిన ఎన్డీయే నేతల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

దిశ,వెబ్డెస్క్: ఢిల్లీ(Delhi)లో జరిగిన ఎన్డీయే నేతల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ రోజు(ఆదివారం) భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఎన్డీయే నేతల సమావేశానికి ఎన్డీయే కూటమిలోని రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. ఈ సమావేశానికి ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) మినహా కూటమిలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు(Chief Ministers), డిప్యూటీ సీఎం(Deputy CM)లు హాజరైన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఆసక్తికర పోస్ట్ చేశారు. ప్రధాని మోడీతో కలిసి ఇవాళ లంచ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ‘‘భారత దేశ నిజమైన హీరో, ప్రియమైన నాయకుడు పీఎం మోడీతో కలిసి భోజనం చేశాం. దేశం పట్ల ఆయనకున్న ప్రేమ, నిబద్ధత మనందరికీ స్ఫూర్తిదాయకం’’ అని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.






