- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
MP అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: పొత్తులో భాగంగా జనసేన పార్టీకి రెండు పార్లమెంట్ స్థానాలు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రెండు స్థానాలకు అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటికే కాకినాడ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను ప్రకటించిన పవన్ కల్యాణ్.. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును ఖరారు చేశారు. మరోవైపు మొత్తం 21 మందిలో 18 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మరో ముగ్గురిని ప్రకటించాల్సి ఉంది. టీడీపీ, బీజేపీతో కలిసి జనసేన కూటమిగా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లను కేటాయించారు.
Read More..
Next Story