- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Rastrapati Bhavan: ఏపీకి చెందిన నలుగురికి పద్మ అవార్డుల ప్రదానం
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ముగ్గురికి పద్మవిభూషణ్ వరించగా నలుగురిగా పద్మభూషణ్ వచ్చింది. కమ్లేశ్ డి పటేల్కు పద్మభూషణ్ అవార్డు దక్కింది. ఇక ఏపీకి చెందిన పలువురికి వివిధ విభాగాల్లో పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. ప్రొఫెసర్ ప్రకాశ్ చంద్రసూద్తో పాటు కోటా సచ్చిదానందాశాస్త్రి, చింతలపాటి వెంకటపతిరాజు, డా. సంకురాత్రి చంద్రశేఖర్కు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. వారందరూ కూడా రాష్ట్రప్రతి ముర్ము చేతులు మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.
ఇవి కూడా చదవండి : Nellore: వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోం!
Next Story