- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సత్తెనపల్లిలో నర్సు ఆత్మహత్య.. కలకలం
by Vemula.Srinu Prasad |
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వావిలాల నగర్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నర్సు బలవన్మరణానికి పాల్పడ్డారు..

X
దిశ, సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వావిలాల నగర్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నర్సు బలవన్మరణానికి పాల్పడ్డారు. గోవర్థిని (40) ఆదివారం అర్ధరాత్రి తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా ఓ ఆస్పత్రిలో పని చేస్తున్న ఆమె మృతి కాలనీలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో గొడవ జరిగిందని, డాక్టర్ కొట్టారని ఆమె కొడుకు ఆరోపిస్తున్నారు.
Next Story






