- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఏపీ ఎస్ఆర్టీసీకి జాతీయ స్థాయి అవార్డు..
by Disha Web Desk 6 |
X
దిశ, డైనమిక్ బ్యూరో : జాతీయస్థాయిలో ఏపీఎస్ఆర్టీసీకి మరో అవార్డు లభించింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ నిర్వహించిన “డిజిటల్ టెక్నాలజీ” పోటీలలో ఎంటర్ ప్రైజ్ అప్లికేషన్ విభాగంలో డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డు దక్కించుకుంది.
ఈ అవార్డుతో వరుసగా 5వ సారి అవార్డు దక్కించుకున్న ఘనత ఏపీఎస్ఆర్టీసీకే దక్కుతుంది. ఈ అవార్డును కొచ్చిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఏ) కోటేశ్వరరావు, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్(ఐ.టి) శ్రీనివాస రావులు అందుకున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన డిజిటల్ చెల్లింపులకు గానూ అవార్డు దక్కింది. ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రశంసించింది.
Next Story