Yuvagalam Padayatra పలమనేరులో యువగళం పాదయాత్ర దృశ్యమాలిక

by Admin |
Yuvagalam Padayatra పలమనేరులో  యువగళం పాదయాత్ర  దృశ్యమాలిక
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తోన్న పాదయాత్ర ప్రస్తుతం పలమనేరులో కొనసాగుతోంది. ఈ యాత్రకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు, లోకేష్ అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో యాత్రకు అడుగడుగునా అద్భుతమైన స్పందన వస్తోందని లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..


Next Story

Most Viewed