- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Yuvagalam Padayatra పలమనేరులో యువగళం పాదయాత్ర దృశ్యమాలిక

X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తోన్న పాదయాత్ర ప్రస్తుతం పలమనేరులో కొనసాగుతోంది. ఈ యాత్రకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు, లోకేష్ అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో యాత్రకు అడుగడుగునా అద్భుతమైన స్పందన వస్తోందని లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి..
Next Story






