- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నకిలీ మద్యం కేసులో సిట్ దూకుడు.. విచారణలో కీలక సమాచారం
by Vemula.Srinu Prasad |
ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో నిందితుల సిట్ కస్టడీ ముగిసింది..

X
దిశ, వెబ్ డెస్క్: ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసు(Mulakacheruvu, Ibrahimpatnam fake liquor case)లో నిందితుల సిట్ కస్టడీ (SIT Custody)ముగిసింది. ఏ1, ఏ2 నిందితుడు జనార్దనరావు, జగన్ మోహన్ రావును సిట్ పోలీసులు వారం పాటు విచారించారు. కోర్టు అనుమతితో ఇద్దరినీ వేర్వేరుగా విచారించిన అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టారు. నేటితో ఈ విచారణ ముగియడంతో విజయవాడ ఏసీబీ కోర్టులో ఇద్దరు నిందితులను ప్రవేశ పెట్టారు. దీంతో వారి రిమాండ్ గడువును పొడిగించింది. ఈ మేరకు ఇద్దర్నీ తిరిగి జైలుకు తరలించారు.
Next Story






