- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా నాన్న కోలుకుంటున్నారు.. జగన్కి రుణపడి ఉంటాం: గిరిబాబు
కాపు ఉద్యమ సీనియర్ నేత ముడ్రగడ పద్మనాభం ఇటీవల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ప్రస్తుతం కోలుకున్నారు. ...

X
దిశ, వెబ్ డెస్క్: కాపు ఉద్యమ సీనియర్ నేత ముడ్రగడ పద్మనాభం ఇటీవల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ప్రస్తుతం కోలుకున్నారు. దీంతో పద్మనాభం ఆరోగ్య పరిస్థితిపై కుమారుడు గిరిబాబు మీడియాతో మాట్లాడారు. మా నాన్న, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నెమ్మదిగా కోలుకుంటున్నారు. ముద్రగడ ఆరోగ్యం విషయంలో వైఎస్ ప్రత్యేక చొరవ తీసుకుని.. ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడారని తెలిపారు. ఇలాంటి సమయంలో తమ కుటుంబానికి అండగా నిలబడిన జగన్, వైసీపీకి ఎప్పటికీ రుణపడి ఉంటామని గిరిబాబు తెలిపారు.
Next Story






