- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రతిపక్షాల మాటలను నమ్మి మోసపోకండి.. మంత్రి ఉషాశ్రీచరణ్
by Dishafeatures2 |
X
దిశ, కళ్యాణదుర్గం: రాబోయే ఎన్నికల్లో ఓటు బ్యాంకు సాధించడం కోసమే ప్రతి పక్షాలు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నాయని, వారి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ తెలిపారు. ఈ సందర్భంగా కంబదూరు మండల కేంద్రంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను చేపట్టి ప్రతి గడప గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ వాటిని తక్షణమే పరిష్కరిస్తున్నారు మంత్రి. సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ పథకాల అమలుపై ప్రజలను అడిగి మంత్రి ఉషాశ్రీచరణ్ తెలుసుకున్నారు. జోగి కాలనీ, గుండ్లపల్లి కాలనీలలో ఉష శ్రీ చరణ్ కి ప్రజలు ఘన స్వాగతం పలికారు.
Next Story