- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బస్సు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్
by Thanuru Gopichand |
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు.

X
దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. మరణించిన వారికి సంతాపాన్ని ప్రకటించారు. ఈ దుర్ఘటన ఎంతో బాధాకరమైందన్నారు. ఈ ఘటన తన మనసును కలచివేసిందన్నారు. ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలన్నారు.
Next Story






