- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Nellore: చంద్రబాబుపై మంత్రి కాకాణి ఫైర్
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం కారణంగా జరిగిన పంట నష్టంపై టీడీపీ నేతలు, చంద్రబాబు చేస్తున్న విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నెల్లూరు మీడియాతో మాట్లాడిన కాకాణి రాష్ట్రంలో ఏది జరిగినా ప్రభుత్వంపై బురదచల్లడమే చంద్రబాబు పని అని మండిపడ్డారు. రైతులకు పంటపరిహారం పెంచామని పేర్కొన్నారు. అంతేకాక రైతుల ప్రీమియమ్ను సైతం ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. కానీ రైతులను చంద్రబాబు రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ పంటల బీమాను అమలు చేస్తోంది ఏపీ ఒక్కటేనని చెప్పారు. రైతులు సంతోషంగా ఉండాలన్నదే సీఎం జగన్ ఆకాంక్షని మంత్రి కాకాణి పేర్కొన్నారు.
Next Story