పురుగుల మందు తాగిన మెడికో.. కర్నూలులో ఘటన

by Thanuru Gopichand |

కర్నూలు మెడికల్​కాలేజి విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది.

పురుగుల మందు తాగిన మెడికో.. కర్నూలులో ఘటన
X

దిశ, డైనమిక్​ బ్యూరో : కర్నూలు మెడికల్​కాలేజి విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. కళాశాల హాస్టల్​లో రమ్యతేజ అనే యువతి ఈ రోజు పురుగుల మందు తాగింది. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అనంతపురానికి చెందిన రమ్యతేజ ఎంబీబీఎస్​రెండో సంవత్సరం చదువుతోంది. ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఆత్మహత్య యత్నానికి గల కారణాల తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story