రాష్ట్ర ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీ హెచ్చరిక

by Disha Web Desk 2 |
రాష్ట్ర ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: బోయ, వాల్మీకీలను ఎస్టీల జాబితాలో చేర్చాలన్న ప్రభుత్వ తీర్మానంపై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఆదివాసీ హక్కులను కాలరాసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఈ సందర్భంగా ఆరోపించింది. ప్రభుత్వం తన తీర్మాణాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మంగళవారం మావోయిస్టు పార్టీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేశ్ పేరు మీద విడుదల చేసిన ఓ లేఖలో డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని వైసీపీ నేతలను నిలదీయాలని ఆదివాసీలకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల బంద్‌కు మద్దతు ప్రకటించింది.



Next Story

Most Viewed