- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రాష్ట్ర ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీ హెచ్చరిక
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: బోయ, వాల్మీకీలను ఎస్టీల జాబితాలో చేర్చాలన్న ప్రభుత్వ తీర్మానంపై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఆదివాసీ హక్కులను కాలరాసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఈ సందర్భంగా ఆరోపించింది. ప్రభుత్వం తన తీర్మాణాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మంగళవారం మావోయిస్టు పార్టీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేశ్ పేరు మీద విడుదల చేసిన ఓ లేఖలో డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని వైసీపీ నేతలను నిలదీయాలని ఆదివాసీలకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల బంద్కు మద్దతు ప్రకటించింది.
Next Story