- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటోను ఢీ కొట్టిన లారీ.. నలుగురి దుర్మరణం
by Naga Rani Yarlagadda |
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శావల్యాపురం మండలం కలమర్లపూడి వద్ద ఆటోని లారీ ఢీ కొట్టడంతో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు.

X
దిశ, వెబ్డెస్క్: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శావల్యాపురం మండలం కలమర్లపూడి వద్ద ఆటోని లారీ ఢీ కొట్టడంతో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. మృతులు, క్షతగాత్రులంతా కారుమంచి గ్రామంలోని బీసీ కాలనీకి చెందినవారుగా గుర్తించారు. కారుమంచి నుంచి వినుకొండకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు.
Next Story






