కృష్ణానది ఒడ్డున న్యాయవాది మృతదేహం కలకలం

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-21 06:05:12  IST  )

రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

కృష్ణానది ఒడ్డున న్యాయవాది మృతదేహం కలకలం
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కృష్ణా నది ఒడ్డున న్యాయవాది మృతదేహం తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన శనివారం బాపట్ల జిల్లా రేపల్లె మండలంలోని పెనుమూడిలో వెలుగుచూసింది. కృష్ణానది ఒడ్డున న్యాయవాది కొండపల్లి శ్రీనివాసరావు(50) మృతదేహం లభ్యమైంది. శ్రీనివాసరావు రెండు సార్లు రేపల్లె బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలిచారు. అయితే, ఆయన మృతికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story