Yemmiganur: పట్ట పగలు మొత్తం దోచుకెళ్లిన దొంగలు

by Disha Web Desk 16 |
Yemmiganur: పట్ట పగలు మొత్తం దోచుకెళ్లిన దొంగలు
X

దిశ,ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం ముగతి గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. ఇంటి యజమానురాలు నిద్రిస్తుండగా ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బీరువా తాళాలు పగలగొట్టి రూ.60 వేలు, అర తులం బంగారపు ఉంగరం, 80 తులాల వెండి, చేతి కడియాలు, కాళ్ళ పట్టా గొలుసులు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు లబో దిబో అంటున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దొంగల పట్ల ఇంటి యజమానులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Next Story

Most Viewed