- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Yemmiganur: పట్ట పగలు మొత్తం దోచుకెళ్లిన దొంగలు
by Vemula.Srinu Prasad |
ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం ముగతి గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు....

X
దిశ,ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం ముగతి గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. ఇంటి యజమానురాలు నిద్రిస్తుండగా ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బీరువా తాళాలు పగలగొట్టి రూ.60 వేలు, అర తులం బంగారపు ఉంగరం, 80 తులాల వెండి, చేతి కడియాలు, కాళ్ళ పట్టా గొలుసులు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు లబో దిబో అంటున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దొంగల పట్ల ఇంటి యజమానులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
Next Story






