- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Yemmiganur: పట్ట పగలు మొత్తం దోచుకెళ్లిన దొంగలు
by Disha Web Desk 16 |
X
దిశ,ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం ముగతి గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. ఇంటి యజమానురాలు నిద్రిస్తుండగా ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బీరువా తాళాలు పగలగొట్టి రూ.60 వేలు, అర తులం బంగారపు ఉంగరం, 80 తులాల వెండి, చేతి కడియాలు, కాళ్ళ పట్టా గొలుసులు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు లబో దిబో అంటున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దొంగల పట్ల ఇంటి యజమానులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
Next Story