- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Done: ప్రశాంతంగా NMMS పరీక్ష
by Disha Web Desk 16 |
X
దిశ, డోన్: డోన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాతపేటలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎన్ఎంఎంఎస్ పరీక్ష ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలను చీఫ్ సూపరింటెండెంట్ వెంకట సుబ్బారెడ్డి, సిబ్బంది రామనరసప్ప, మైమున్నిసా, ప్రసాద్లు పర్యవేక్షించారు. బాలుర ఉన్నత పాఠశాలలో 384 మంది విద్యార్థులకు గానూ 362 మంది, బాలికల పాఠశాలలో 437 మంది విద్యార్థులకు 422 మంది పరీక్షలు రాశారని ఫ్లైయింగ్ స్క్వాడ్ ఆదాం బాషా తెలిపారు. వీరి వెంట డిపార్ట్మెంట్ అధికారులుగా మౌలాలి, వెంకట రమణ, రాంప్రసాద్, ప్రసాద్ తదితరులు వ్యవహరించారు.
Next Story