- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దారుణం : వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో వ్యక్తి దారుణ హత్య
by Dishanational2 |
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలో దారుణం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాల బనగానపల్లె వీరబ్రహ్మేంద్రస్వామి నేల మఠంలో వ్యక్తి దారుణం హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు శంకర్ (53) అనే వ్యక్తిని రోకలి బండతో కొట్టి దారుణంగా హతమార్చారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story