- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Srisailam: చిరుత సంచారం.. భయాందోళనలో గురుకుల విద్యార్థులు
by Vemula.Srinu Prasad |
శ్రీశైలంలో వీరశైవ గురుకులం వద్ద చిరుతపులి సంచారం కలకలం రేగింది....

X
దిశ, శ్రీశైలం: శ్రీశైలంలో వీరశైవ గురుకులం వద్ద చిరుతపులి సంచారం కలకలం రేగింది. చిరుత పులి సంచరిస్తుండగా గురుకుల పాఠశాలలో పిల్లలు చూసి భయాందోళనకు గురయ్యారు. గట్టిగా అరవడంతో పులి అడవిలోకి పారిపోయింది. అయితే పులి సంచరిస్తుండగా పాఠశాలలో ఉన్న కొంతమంది విద్యార్థులు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. చాలా సార్లు చిరుత పులులు తిరుగుతున్నాయని, ప్రతి నెల చిరుతపులిలు కనపడుతూనే ఉన్నాయని తెలిపారు. ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Next Story






