Ap News: గుడిపై దాడి.. 40 మందిని శిక్షించాలని బీజేపీ డిమాండ్

by Disha Web Desk 16 |
Ap News: గుడిపై దాడి.. 40 మందిని శిక్షించాలని బీజేపీ డిమాండ్
X

దిశ, డోన్: డోన్ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. డోన్ రామలింగేశ్వర స్వామి గుడిపై దాడికి ప్రయత్నించిన 40 మందిని వెంటనే శిక్షించాలని బీజేపీ, హిందు ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ‘హర హర మహాదేవా’ అని నినాదాల చేశారు. ఆయుధాలతో భయభ్రాంతులకు గురి చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed