- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Ap News: గుడిపై దాడి.. 40 మందిని శిక్షించాలని బీజేపీ డిమాండ్
by Disha Web Desk 16 |
X
దిశ, డోన్: డోన్ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. డోన్ రామలింగేశ్వర స్వామి గుడిపై దాడికి ప్రయత్నించిన 40 మందిని వెంటనే శిక్షించాలని బీజేపీ, హిందు ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ‘హర హర మహాదేవా’ అని నినాదాల చేశారు. ఆయుధాలతో భయభ్రాంతులకు గురి చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story