- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నందిగామలో ఫుడ్ పాయిజన్.. 10 మందికి తీవ్ర అస్వస్థత
నందిగామలో విషపుకాయలు తినడంతో 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు..

X
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా నందిగామాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. విషపుకాయలు తిని 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాదంకాయలకుని 10 మంది విషపు కాయలు తిన్నారు. దీంతో వారంతా వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. ఈ మేరకు వారిని వెంటనే ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. పొరపాటున ఈ కాయలు తిన్నారా, లేదా తెలిసే తిన్నారా.? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటన స్థానికల్లో భయాందోళనలు కలిగించాయి.
Next Story






