- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > కృష్ణా > Breaking: కాసేపట్లో గుడివాడకు చంద్రబాబు.. శరత్ థియేటర్ వద్ద ఉద్రిక్తత
Breaking: కాసేపట్లో గుడివాడకు చంద్రబాబు.. శరత్ థియేటర్ వద్ద ఉద్రిక్తత
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపట్లో గుడివాడలో పర్యటించనున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొడాలి నాని ఉన్నారు. కొడాలి నాని గతంలో టీడీపీలో పని చేశారు. కానీ ఆయన టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నిత్యం టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా రోజులు గడిచిపోయాయి.
తాజాగా చంద్రబాబు గుడివాడలో పర్యటించనుండటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. జెండా విషయంలో వివాదం తలెత్తడంతో స్థానిక శరత్ థియేటర్ వద్ద ఇరువర్గాలు పరస్పరం దాడుల చేసుకున్నారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేపట్టారు.
Next Story