- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు ఇంటిపై దాడి కేసు.. విచారణకు సహకరించని జోగి రమేశ్
by Vemula.Srinu Prasad |
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ విచారణకు సహకరించలేదని మంగళగిరి డీఎస్పీ మురళీ కృష్ణ తెలిపారు..

X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ మంగళగిరి పోలీసుల విచారణకు హాజరయ్యారు. అయితే జోగి రమేశ్ విచారణకు సహకరించటం లేదని మంగళగిరి డీఎస్పీ మురళీ కృష్ణ అన్నారు. విచారణ సమయంలో అడిగిన వాటిని అందచేయ్యాల్సిన బాధ్యత నిందితుడిపై ఉందని తెలిపారు. సెల్ ఫోన్, సీమ్ కార్డు ఇవ్వకుండా లాయర్లు ఏవో సెక్షన్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. జోగి రమేశ్ను మళ్లీ విచారించే అవకాశం ఉందని డీఎస్పీ మురళీ పేర్కొన్నారు.
Next Story






