- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రంగు మారుతున్నా పట్టించుకోరా?: Devineni uma
తడిసిన ధాన్నం కొనుగోలు చేయాలని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం ఎన్టీఆర్ జిల్లాలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు...

X
దిశ, ఏపీ బ్యూరో: తడిసిన ధాన్నం కొనుగోలు చేయాలని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం ఎన్టీఆర్ జిల్లాలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం రంగు మారుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. టీడీపీ హయాంలో తడిసి ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు చేస్తారని సీఎం జగన్ మాయ మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. మార్కెట్ యార్డులకు రంగులు వేసుకునేందుకు ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలుపై లేదని విమర్శించారు. ఆరు నెలల పాటు రైతులు కష్టపడి పండించిన పంట పాలకుల పుణ్యమా అంటూ వర్షార్పణం అవుతుందని దేవినేని ఉమ పేర్కొన్నారు.
Next Story






