- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Government:రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్తగా రెండు గ్రేడ్-2 మున్సిపాలిటీలు!?
by Jakkula.Mamatha |
రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ,వెబ్డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో పలు నగర పంచాయతీలు, మున్సిపాలిటీల స్థాయిని పెంచుతూ కూటమి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో నగర పంచాయతీలుగా ఉన్న గిద్దలూరు, ఎర్రగుంట్ల గ్రేడ్ 2 మున్సిపాలిటీ(Grade 2 Municipality)లుగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నరసరావుపేట, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలను గ్రేడ్ 1 మున్సిపాలిటీ(Grade 1 Municipality)లుగా స్థాయి పెంచుతూ ప్రభుత్వం(AP Government) ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తక్షణమే ఈ మార్పులు అమల్లోకి వస్తాయని పేర్కొంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ వెల్లడించారు.
Next Story






