- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎన్నికల వేళ ఉద్యోగులకు.. షాక్ ఇచ్చిన జగన్ సర్కార్?
by Disha Web Desk 18 |
X
దిశ,వెబ్డెస్క్: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం కల్పించిన ఏపీ సెక్రటేరియట్, అసెంబ్లీ, కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి షేరింగ్పై ప్రభుత్వం అకామిడేషన్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అకామిడేషన్లో కరెంటు బిల్లులు అధికంగా వచ్చాయని ఆ బిల్లును అపార్టమెంట్లలో ఉన్న వారి వద్ద నుంచే వసూలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీరు ఉంటున్న ప్లాట్ల విద్యుత్ బిల్లులు చెల్లించాలని GAD అకామిడేషన్ విభాగాన్ని విద్యుత్ శాఖ కోరింది. ఈ క్రమంలో పరిమితులకు మించి పవర్ ఉపయోగించుకున్న ఉద్యోగులు బిల్లు చెల్లించాలని జీఏడీ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ బిల్లు చెల్లించకపోతే వారి విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని వెల్లడించారు.
Read More..
Next Story