- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > నారావారిపల్లెలో అట్టహాసంగా సంక్రాంతి సంబురాలు.. హాజరైన చంద్రబాబు కుంటుంబ సభ్యులు
నారావారిపల్లెలో అట్టహాసంగా సంక్రాంతి సంబురాలు.. హాజరైన చంద్రబాబు కుంటుంబ సభ్యులు
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీ అంతటా జనం సంక్రాంతి పండుగ సంబురాల్లో తడిసి ముద్దవుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబురాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం లాగానే పండుగ రోజు బాలకృష్ణ, చంద్రబాబు కుటుంబ సభ్యులు నిన్న సాయంత్రం స్వగ్రామానికి చేరుకున్నారు. బాలకృష్ణ సతీమణి వసుంధర, నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్, కంఠమనేని శ్రీనివాస్, లోకేశ్వరి, తదితరులు భోగి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను వసుంధర, తేజస్విని పరిశీలించి ఎంకికైన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
Next Story