- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉరేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
by velandi.Saikiran |
మనుబోలు మండలంమండలం కాగితాలపూరు క్రాస్ రోడ్లోని పంజాబీ డాబా పక్కనే ఉన్న పొదల్లో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

X
దిశ, సర్వేపల్లి డైనమిక్ : మనుబోలు మండలంమండలం కాగితాలపూరు క్రాస్ రోడ్డులోని పంజాబీ డాబా పక్కనే ఉన్న పొదల్లో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగు చూసింది. జట్లకొండూరుకు చెందిన కసుమూరు రమేశ్ (18) వేప చెట్టుకు ఉరి వేసుకుని ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఎస్సై శివ రాకేశ్ ఘటనా స్థలానికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- Inter student
- ap
Next Story






