భార్యను హత్యచేసిన భర్త

by Vemula.Srinu Prasad |

అనంతపురం జిల్లా సెట్టూరు మండలం మంగంపల్లిలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది....

భార్యను హత్యచేసిన భర్త
X

దిశ, కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా సెట్టూరు మండలం మంగంపల్లిలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. మమతా అనే మహిళను ఆమె భర్త తిప్పేస్వామి రాడ్డుతో కొట్టి అతి దారుణంగా హత్య చేశాడు. గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న SI రాంభూపాల్ మంగంపల్లికి వెళ్లారు. మమత మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Next Story