దురంతో ఎక్స్‌ప్రెస్‌లో డ్రగ్స్ కలకలం.. తనిఖీలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-02 11:35:44  IST  )

దురంతో ఎక్స్‌ప్రెస్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది...

దురంతో ఎక్స్‌ప్రెస్‌లో డ్రగ్స్ కలకలం..  తనిఖీలు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో డ్రగ్స్‌(Drugs) కలకలం రేగింది. దురంతో ఎక్స్‌ప్రెస్‌(Duronto Express)లో ఈగల్ టీమ్‌, టాస్క్‌ఫోర్స్‌(Eagle Team, Task Force) తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ ప్రయాణికుడి దగ్గర డ్రగ్స్‌ పట్టుబడింది. దీంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే వైసీపీ(Ycp) స్టూడెంట్‌ వింగ్‌ విశాఖ అధ్యక్షుడు కొండారెడ్డి కోసం డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు అనుమానం వ్యక్తమైంది. ఈ మేరకు కొండారెడ్డిని కూడా టాస్క్‌ఫోర్స్‌, ఈగల్‌ టీం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story