విద్యార్థులు స్థానికతపై హైకోర్టు కీలక తీర్పు

by Muthe.Rajitha |

విద్యార్థులు స్థానికతపై ఏపీ హైకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది.

విద్యార్థులు స్థానికతపై హైకోర్టు కీలక తీర్పు
X

దిశ, వెబ్ డెస్క్ : విద్యార్థులు స్థానికతపై ఏపీ హైకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఇంటర్మీడియేట్ తోపాటు నాలుగేళ్లు రాష్ట్రంలో చదివిన వారే స్థానికులుగా పరిగణింపబడతారని పేర్కొంది. స్థానికత అంశంపై రాష్ట్రపతి ఉత్తర్వుల్లో క్లియర్ గా మెన్షన్ చేసారని చెప్పింది. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా ఉన్నవారే స్థానికులుగా పరిగణింపబడతారని లేదా స్థానికులు కారని తెలిపింది. స్థానికత అంశంపై పలువురు విద్యార్థులు హైకోర్టుకు వెళ్లగా.. స్థానికతపై హైకోర్టు ఫుల్ బెంచ్ వెలువరించిన తీర్పు ఇప్పటికే ఉందని, వారి పిటిషన్ ను కొట్టివేసింది.

Next Story