- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Bjp: ఎంపీ జీవీఎల్కు వారణాసిలో కీలక పదవి
by Disha Web Desk 16 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: వారణాసి కాశీ తెలుగు సమితి గంగా పుష్కరాల నిర్వహణ కమిటీ గౌరవాధ్యక్షుడిగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఎన్నికయ్యారు. శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమంలో కె.నరసింహమూర్తి అధ్యక్షతన కాశీ తెలుగు సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రానున్న గంగా పుష్కరాలకు సంబంధించి కొన్ని కీలక అంశాలపై తీసుకోవాలసిన చర్యలపై పూర్తి స్థాయి చర్చ జరిగింది. ఈ సమావేశంలో శ్రీ గంగా పుష్కరాల నిర్వహణ కమిటీ గౌరవాధ్యక్షుడిగా జీవీఎల్ నర్సింహారావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అలాగే కాశీ తెలుగు సమితి ఉపాధ్యక్షుడిగా వి.సుబ్రహ్మణ్యం(మణి), కార్యదర్శిగా వి.వి.సుందర్ శాస్త్రి, జాయింట్ సెక్రటరీగా టి.గజానన్ జోషిలను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో పవిత్ర గంగా పుష్కరాల సందర్భంగా జరగాల్సిన వివిధ సాంస్కృతిక, మరియు ధార్మిక కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో చర్చించారు.
Next Story