దాచేపల్లిలో విషాదం.. గోడ కూలి తాత, మనవడు మృతి

by Vemula.Srinu Prasad |

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది....

దాచేపల్లిలో విషాదం.. గోడ కూలి తాత, మనవడు మృతి
X

దిశ, దాచేపల్లి: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పాత ఇంటిని కూల్చుతుండగా మెట్లు, గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో గొగుల శ్రీను అలియాస్ రాజాబాబు (50), ఆయన 4 ఏళ్ల మనవడు గొగుల యశస్విని నికాంత్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న దాచేపల్లి సీఐ ఖాజావలి ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story