టీడీపీ మరో కీలక నిర్ణయం.. 40 మందితో పార్లమెంటరీ కమిటీల ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-24 12:18:09  IST  )

తెలుగుదేశం పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది...

టీడీపీ మరో కీలక నిర్ణయం.. 40 మందితో పార్లమెంటరీ కమిటీల ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం(Telugu Desam) పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలె జిల్లా అధ్యక్షులను ప్రకటించిన ఆ పార్టీ అధిష్టానం.. తాజాగా పార్లమెంటరీ పార్టీ కమిటీల(Parliamentary party committees)ను ప్రకటించింది. మొత్తం 40 మందితో కూడిన పార్లమెంటరీ పార్టీ కమిటీలను నియమించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు 9 మంది ఉపాధ్యక్షులు, 9 మంది కార్యనిర్వాహక కార్యదర్శులతోనూ కమిటీని ప్రకటించింది. అలాగే 9 మంది అధికార ప్రతినిధులు, 9 మంది కార్యదర్శులతోనూ కమిటీని నియమించింది.

Next Story