- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రజాగళం సభ.. చరిత్ర సృష్టించే సభ: నాదెండ్ల మనోహర్
దిశ, వెబ్ డెస్క్: ప్రజాగళం సభ.. చరిత్ర సృష్టించే సభ అని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ నెల 17న చిలకలూరిపేట మండలం బొప్పూడిలో బీజేపీ, టీడీపీ, జనసేన సభ జరగనుంది. ఈ సభ ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ దుర్మార్గ పాలనను ఇంటికి పంపే సభ ప్రజాగళం సభ అని వ్యాఖ్యానించారు. ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వ పాలన ఉంటుందని తెలిపారు. రాష్ట్రానికి త్వరలో మంచి రోజులు రానున్నాయని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన సభను విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
ప్రజాగళం సభ... చరిత్ర సృష్టించే సభ
— JanaSena Party (@JanaSenaParty) March 15, 2024
దుర్మార్గ పాలనను ఇంటికి పంపే సభ ఇది
ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వ పాలన
రాష్ట్రానికి త్వరలో మంచి రోజులు రానున్నాయి
బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి సభను విజయవంతం చేయండి
బొప్పూడి సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు పరిశీలించిన జనసేన… pic.twitter.com/e0YkSpIzho