- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > గుంటూరు > విద్యార్థులకు గుడ్ న్యూస్.. జగనన్న విద్యా దీవెన కిట్ల పంపిణీకి సర్వ సిద్ధం
విద్యార్థులకు గుడ్ న్యూస్.. జగనన్న విద్యా దీవెన కిట్ల పంపిణీకి సర్వ సిద్ధం
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం జగన్ సోమవారం పర్యటించనున్నారు. విద్యాదీవెన కిట్లను ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు కిట్లను పంపిణీ చేయనున్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కిట్లను అందజేయనున్నారు. రూ.1,042 కోట్లతో 43 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కిట్లను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇవి కూడా చదవండి:
Next Story