- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
CM Jagan: నేరుగా వాళ్ల అకౌంట్లలోకి నేడు నగదు జమ
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పర్యటించనున్నారు. వైఎస్సార్ మత్య్సకార భరోసా నిధులను ఆయన విడుదల చేయనున్నారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. ఉదయం 9.30 లకు తాడేపల్లి నుంచి బాపట్ల జిల్లాకు ఆయన బయల్దేరి వెళ్లనున్నారు. అక్కడ నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story