Big Alert: ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల ఆలస్యం

by Disha Web Desk 16 |
Big Alert: ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల ఆలస్యం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఇంటర్ ఫలితాలు గంట ఆలస్యం కానున్నాయి. 5 గంటలకు విడుదల కావాల్సిన ఫలితాలు సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యానారాయణ తెలిపారు. ముందుగా అనుకున్న సమయంలో కొంత మార్పులు చేసినట్లు చెప్పారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పని లేదని బొత్స తెలిపారు.

కాగా ఈ ఫలితాలను ఆన్ లైన్‌లో రిలీజ్ చేయనున్నారు. ఇంటర్ పస్టియర్‌కు సంబంధించి 4 .84 లక్షల మంది విద్యార్థులు, సెకండియర్‌కు సంబంధి 5 .19 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. తాజాగా ఫలితాలు కాస్త ఆలస్యంగా విడుదల కానుడటంతో విద్యార్థుల్లో టెన్షన్ మరింత అయింది.

Also Read:

Breaking: సీఎం జగన్‌‌కు రైతుల షాక్.. కాన్వాయ్‌ను అడ్డుకునే యత్నం..!



Next Story