- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Tadepally: బాలిక హత్య ఘటన బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: తాడేపల్లిలో అంధ బాలిక హత్యకు గురైన విషయం తెలిసిందే. ఏపీ సీఎం జగన్ నివాసానికి సమీపంలో హత్య జరగడంతో రాజకీయ దుమారం చెలరేగింది. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని, తాడేపల్లిలో అఘాత్యాలు పెరిగిపోతున్నాయని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ పరిహారాన్ని త్వరలోనే అందించేందుకు చర్యలు చేపడుతోంది. అటు బాలిక హత్య కేసును ప్రభుత్వం, పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. పోలీసులు బృందాలుగా గాలించి నిందితుడిని అరెస్ట్ చేశారు. కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.
Next Story