- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతిలో కొత్త శకం.. క్వాంటమ్ వ్యాలీకి CM శంకుస్థాపన
అమరావతిలో కొత్త శకం ప్రారంభమైంది..

X
దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati)లో కొత్త శకం ప్రారంభమైంది. రాష్ట్ర రాజధానికి ఐకాన్గా క్వాంటమ్ వ్యాలీ(Quantum Valley)ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఈ మేరకు క్యాంటమ్ వ్యాలీకి సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి జింతేద్ర సింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి శంకుస్థాపన చేశారు. ఈ క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం పూర్తి అయితే సరికొత్త సాంకేతిక విప్లవానికి అమరావతి దిక్సూచి కానుంది. ఇక ఈ క్వాంటం వ్యాలీని 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఇందులో 8 భారీ టవర్లు ఉంటాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సార్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ వంటి రంగాల్లో ఇక్కడ పరిశోధనలు కొనసాగన్నాయి. ఈ నిర్మాణ బాధ్యతలను ఎల్ అండ్ టీ సంస్థ చేపట్టింది.
అమరావతి నుంచే సరికొత్త ఆవిష్కరణలు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Next Story






