కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపికబురు..!

by Disha Web Desk 9 |
కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపికబురు..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాష్ట్రం ఒప్పంద ఉద్యోగులకు శుభవార్త అందించింది. కాగా.. వివిధ శాఖల్లో, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ కాలాన్నీ మరో సంవత్సరం పాటు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడాది లేదా ఆ పోస్టుల్లో శాశ్వత నియమకాలు జరిగే వరకు ఏది ముందు అయితే అప్పటి వరకు వీరి ఒప్పందం పొడిగించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రత్యేక సీఎస్, ప్రధాన కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది.

ఇవి కూడా చదవండి: ‘1953 నుంచి ఇప్పటి వరకు ఇంత దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఎప్పుడూ లేడు’



Next Story

Most Viewed