- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పెన్షన్ల పంపిణీపై సర్కారు కీలక నిర్ణయం
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: పెన్షన్ల పంపిణీపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రేపటిలోగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 44,76,312 మంది ఖాతాల్లో నగదు జమ అయింది. ఆధార్తో బ్యాంక్ ఖాతా లింక్ అయిన వారికి నగదు జమ అవుతోంది. ఇంటింటికీ వెళ్లి 12,82,955 మందికి పెన్షన్లను పంపిణీ చేశారు. మరోవైపు అకౌంట్లలో డబ్బులు జమ అయిన పెన్షన్ లబ్ధిదారులు బ్యాంకులకు వెళ్లి డబ్బులు విత్ డ్రా చేసుకుని తెచ్చుకుంటున్నారు.
Next Story